రవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందన్నారు. ఇది బీజేపీ నాయకులకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నచ్చడం లేదు.. అందుకే మాపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్�
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్కుమార్కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Mayawati : ఎన్నికల సంఘం శనివారం దేశంలో లోక్సభ ఎన్నికలు 2024 తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు
Election Commission Of India: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో ఎన్నికలు జరుగనున్న భోపాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్నికల సంఘం బలహీన గిరిజన సమూహాల (PVTGలు) కోసం 40 'జాతి పోలింగ్ స్టేషన్లను' ఏర్పాటు చేస్తుంది. ఈ బూత్ల వేదిక, రూపురేఖలు భిన్నంగా ఉంటాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.