Rajat Patidar: ఆర్సీబీ మ్యాచ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ దుమ్మురేపాడు. బౌలర్లుకు చుక్కలు చూయించాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఆటగాడి విధ్వంసకర ఇన్నింగ్స్కు అభిమానులు, మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైభవ్ సూర్యవంశీ ఈ పేరు క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బ్యాటింగ్ తో క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మంచి నీళ్లు తాగినంత ఈజీగా పరుగులు సాధిస్తున్నాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీగానో, సిక్సర్ గానో మలుస్తున్నాడు. క్రీజులో ఉన్నతం సేపు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టిస్తున్నాడు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ కేవలం 26 బంతుల్లోనే…
Vaibhav Sooryavanshi: నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్లో యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్లో 6…
నిన్న గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తగ్గినా మ్యాచ్లో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన జస్ప్రీత్ బుమ్రా VS వైభవ్ సూర్యవంశీ పోరు క్రికెట్ ప్రియులకు కనువిందు చేసింది. ఈ 15 ఏళ్ల కుర్రాడు రెండో ఓవర్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్నే బౌండరీకి పంపాడు. బుమ్రా వేసిన ఆ లూజ్…
Vaibhav Sooryavanshi: పీఎల్ 2026లో మూడవ మ్యాచ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. 128 లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.