రాజన్న సిరిసిల్ల: రేపు ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల పర్యటనకు సీఎం కేసీఆర్ రానున్నారు. సిరిసిల్లకు చేరుకున్న అనంతరం… ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. read also : మావోయిస్టులు…
రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని మరోసారి వెల్లడించారు మంత్రి కేటీఆర్.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పంపిణీ చేసిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.. వేములవాడలో ఎంత చేసినా తక్కువే.. వేములవాడ పట్టణంలో ఇంటి ఇంటికి నల్ల నీరు 60 శాతం పూర్తి అయ్యిందని.. దసరా వరకు పూర్తి చేసి అందరినీ త్రాగునీరు అందిస్తామన్నారు.. ఇక, 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు..…
రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా…
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. వేములవాడలోని జాతర గ్రౌండ్ కు చెందిన 25 సంవత్సరాల యువకుడు మృతి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు సమాచారం. అలాగే వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 52 సంవత్సరాల మహిళలో కూడా బ్లాక్ ఫంగస్ గుర్తించారు వైద్యులు. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో తిరిగిన రోగిని తీసుకునేందుకు నిరాకరించారు వైద్యులు. సంగారెడ్డిలోని పద్మావతి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం ఆ మహిళను అడ్మిట్ చేశారు…