ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2022 తర్వాత ఇక సినిమాలో నటించనంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నటనను నేను పట్టించుకోవడంలేదు, మీరూ పట్టించుకోకండీ’ అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాహుల్ రామకృష్ణ శుక్రవారం రాత్ర�
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన�
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు చె�
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ
ఇటీవల కాలంలో తన హాస్యంతో ఆకట్టుకుంటున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఇతగాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంటారు. ప్రపంచ సినిమా, సాహిత్యం, రాజకీయాలతో పాటు ఇతర ఆసక్తికరమైన అంశాల గురించి తరచుగా ట్వీట్ చేస్తుంటారు రామకృష్ణ. రాహుల్ సోషల్ మీడియా పోస్ట్లు వ్యంగ్యంగా ఉంటూ ఆలోచింపచేస్తాయి. ఇక తన సినిమ�
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లు సినిమాలకు ఓటిటిలో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇదే జోనర్ లో తెరకెక్కుతున్న ఓటిటి ఫిలిం “నెట్”. ఇందులో రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. తాజాగా విడుదలైన “నెట్” టీజర్ ఆసక్తికరంగా సాగింది. ప్లాట్లోకి ప్రవేశించిన లక్ష్మణ్ (రాహుల్ రామకృష్�
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బ�