భారతదేశంలోని ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దు.. ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని ఆయన తెలిపారు.. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వరాదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.
Ashwini Vaishnav: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విరుచుకుపడ్డారు. 2024కి ముందు రఘురామ్ రాజన్ ఎలా ఉండేవారో, 2014 తర్వాత ఏమయ్యారో చెప్పారు.
Business Headlines 06-03-23: తలసరి ఆదాయం లక్షా 72,000: భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద లక్షా 72 వేల రూపాయలుగా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం..NSO తెలిపింది. గడచిన 8 ఏళ్లలో ఇది సుమారు 99 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. అయితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఇంతగా ఉండేది కాదని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ అన్నారు. తలసరి ఆదాయంలో పెరుగుదల వల్ల పేదలకు…
Raghuram Rajan Joins Rahul Gandhi During Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో ఐక్యత పెంపొందించే లక్ష్యంతో, పార్టీకి పూర్వవైభవాన్ని తేవాలని ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. రాహుల్ గాంధీ గత మూడు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రెటీలు, బాలీవుడ్ నటులు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.
స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కార్ అభివృద్ధిలో చాలా దూకుడుగా ముందుకు పోతోంది. కరోనా విషయంలో ఇప్పటికే.. కీలక నిర్ణయాలు తీసుకున్న సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సలహా మండలిలో భాగం కావాలని తమిళనాడు ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్తలను ఆశ్రయిస్తోందని గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం ప్రకటించారు. ఈ ఆర్థిక సలహా మండలిలో మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో, మాజీ సిఇఎ అరవింద్…