West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వ
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న ఈ ఎడమచేతివాటం బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అయితే.. అంతర్జాతీయ క్రిక�
Ravichandran Ashwin Cheeky Birthday wish to MS Dhoni, Adds disclaimer: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శుక్రవారం (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత�
Bowler and Batter both takes reviews in TNPL 2023: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) 2023లో మంగళవారం ఆసక్తి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ బౌలర్ ఒకే బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం మరిచిపోకముందే టీఎన్పీఎల్ 2023లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరు జట్ల ప్లేయర్స్ ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ (Two Reviews In One Ball) తీస�
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందు�
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.
భారత జట్టు తాజాగా న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న టీం ఇండియా రెండో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటి�
భారత మాజీల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అలాగే భారత పురుషుల జట్టులో కీలక ఆటగాడు అయిన స్పిన్నర్ ఆర్.అశ్విన్ ను ఖేల్ రత్న అవార్డ్ కు ఎంపిక చేసిందిబీసీసీఐ. అయితే మిథాలీ రాజ్ 22 ఏళ్లగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అశ్విన్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. ఇటీవల ముగ�