కరోనా కారణంగా కొన్ని రోజులు ప్రపంచ మొత్తం స్తంభించిన విషయ తెలిసిందే. అయితే ఆ సమయంలో టిక్ టాక్ ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయ్యాడు మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ దేవి వార్నర్. మొదట్లో మహేష్ బాబు డైలాగులు పాటలతో వచ్చిన వార్నర్ ఆ తర్వాత అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ ఆయా తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఆప్పుడప్పుడు అభిమానుల…