సినీ నటుడు అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం (నవంబర్ 17) బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్లో సాయంత్రం 6:03 గంటలకు…
పుష్ప 2 ది రూల్’ ట్రైలర్ను పాట్నాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇది అభిమానులకు చాలా అద్భుతంగా అనిపిస్తుందని, గ్రాండ్ గా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ సినిమా…
‘పుష్ప-2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు రేపు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ను నవంబర్ 17న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను పాట్నాలోని గాంధీ మైదాన్లో విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు ఇటీవల చిత్ర ట్రైలర్ను ముంబైలో లేదా హైదరాబాద్ లేదా ఢిల్లీలో విడుదల చేయడం లేదని బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్టు చెప్పడంతో…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదు..సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇంకా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పూర్తిగా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరో…
పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. అయితే సరిగ్గా 20 రోజులు ఉందనగా పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక సరికొత్త బాంబు విసిరాడు. అసలు విషయం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన కంగువా అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ దేవిశ్రీప్రసాద్ సంగీతం…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా ఇప్పటికే సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాదు సినిమాకి పనిచేసిన వాళ్ళు సినిమా చూసినవాళ్లు కూడా ఇది ఒక అద్భుతమైన సినిమా అని భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇప్పుడు రష్మిక కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ…
పుష్ప 2 మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. పుష్ప 2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక నార్త్ ఆడియన్స్ ని టార్గెట్గా చేసుకున్న ఈ సినిమా…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు సుకుమార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్…
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్గా ఇది వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్కు ముందే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న పుష్ప 2.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్…