Film Chamber : హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న…
ఛాంబర్ ఆవరణలో టెంట్లు వేసి నిరసన తెలిపిన నిర్మాతలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రచారం చేస్తున్నట్టుగా ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని స్పషం చేశారు.
చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఒకరిని అన్నారని మరొకరు… వేరే వాళ్ళు తమని అన్నారని ఇంకొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై మంచు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలపై…