ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీలోని జగన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను సోమవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తమ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 53, జీవో నంబర్ 54ను ప్రభుత్వం జారీ చేసింది. Read Also: ఏపీ సర్కార్తో చర్చల దిశగా…
కరోనా మహమ్మారి దెబ్బకు ఏకంగా భారత దేశ ఆర్ధిక పరిస్థితే దెబ్బతింది. కోవిడ్ ధాటికి పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై విద్యార్థులను ఒత్తిడి గురిచేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కూడా ఈ దేశాలను విద్యాసంస్థలను ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటి తీరును మార్చుకోకపోవడం శోచనీయం. ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో…
ఈ కరోనా కష్ట సమయంలో స్కూలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాస్ లింక్ లు నిలిపివేస్తామని… పై తరగతులకు ప్రమోట్ చేయమని హెచ్చరిస్తున్నాయి. దాంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై డీఈవో కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫీజులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం అని డీఈఓ లింగారెడ్డి…
కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్లు.. దీనిపై రకరకాల ఫిర్యాదులు అందగా… గతంలో ఉన్న ఫీజులు మాత్రమే.. అది కూడా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది సర్కార్.. దీనిపై జీవో నంబర్ 75ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, అన్ని స్కూళ్లు తమ ఫీజుల వివరాలను వెబ్సైట్లో పెట్టాలని స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ లక్ష్మి……