దేశంలో GST రేట్ల మార్పు తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించి కొత్త ధరలను విడుదల చేస్తున్నాయి. అదే క్రమంలో, రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్సైకిళ్ల కొత్త ధరలను విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుండి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్ఫోలియోలోని అన్ని మోటార్సైకిళ్ల ధరలను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హంటర్ 350 కొత్త ధర రూ.1.37 లక్షల నుండి రూ.1.66…
హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు.
ఈదేశంలో ప్రతి వస్తువుకి గరిష్ట చిల్లర ధర (MRP) వుంటుంది. కానీ, రైతుల పంటలకు మాత్రం ధర లభించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్టుబాటు ధర రాక కందుల రైతులు తలలు పట్టుకుంటున్నారు. 42 వేల ఎకరాల్లో…