విద్యుత్ చట్టసవరణ బిల్లు 2022ను లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్... ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష పార్టీలు.. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళన చేశారు.. విపక్షాల ఆందోళనతో బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సిఫారసు చేశారు..