సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్గా తేలింది.. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్కు వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా అనే టెన్షన్ నెలకొనగా.. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్కు భిన్నమైన వేరియంట్గా నిర్ధారించారు..…