మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు…
సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకు ఎదుటివారిని అతికిరాతకంగా హతమారుస్తున్నారు. తాజగా ఒక వ్యక్తి టైలర్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు. కారణం ఏంటి.. అంటే నా షర్ట్ లూజ్ గా కుట్టాడు అని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది వివరాలలోకి వెళితే మధురవాడ సమీపంలో ఒక 70 ఏళ్ళ బుడు అనే వ్యక్తి టైలరింగ్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒడిశా నుంచి వచ్చిన అతను…
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను…
వివాహేతర సంబంధాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పరాయి వారిపై ఉన్న మోజు కుటుంబాన్ని చంపేవరకు తీసుకెళ్తోంది. తాజాగా ఒక యువతి, ప్రియుడిపై ఉన్న మోజుతో కన్నతల్లిని కడతేర్చిన ఘటన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి అనే ఇద్దరు భర్తలతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నవీన్ అనే జిమ్ ట్రైనర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి…
ఆమె వయస్సు 22.. ఒక కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమెపై అత్యచారం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆమెను బలవంతంగా లకెత్తి అత్యాచారం చేశారు. దీంతో ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనను అత్యచారం చేశారని , వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాధిత యువతినే అరెస్ట్ చేశారు. అదేంటి.. అలా ఎలా…
శృంగారానికి వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులో వారికైనా కోరికలు ఉండడం సహజమే. 80 ఏళ్ళ వయస్సులోను ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొని సంతృప్తిపొందేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక 80 ఏళ్ల వ్యక్తి కూడా తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె సరే అనడంతో తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి తనకు శృంగారం వద్దని,…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని తనను హింసిస్తున్నాడని ఒక కొడుకు తల్లితో కలిసి తండ్రిని హతమార్చాడు. ఈ విషయం బయటికి తెలియకుండా తండ్రి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాగ్పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తికి సునీత తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదర్శ్ అనే కొడుకు ఉన్నాడు. గత పది రోజుల నుంచి కమలేష్…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులని కూడా చూడకుండా కామాంధులు చిదిమేస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నామన్న విచక్షణ మరిచి కామంతో రగిలిపోతూ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్, మైనర్ బాలికను వేధించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చిట్టమూరులో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక కుటుంబం తమ సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ కుటుంబం…
రోజురోజుకు సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. వయసుతో సంబంధం లేకుండా కామంతో రగిలిపోతున్న కామాంధులు ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక 10 వ తరగతి చదువుతోంది. నిత్యం స్కూల్ కి వెళ్లి వస్తుందే ఆమెకు మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు…
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల సంచలనంగా మారిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హోటల్ రూమ్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. తల, మొండెం వేరుచేసి నగ్నంగా మహిళ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ ఘటన గతనెలలో స్థానికంగా సంచలనం రేపింది. అంత దారుణంగా ఆమెను ఎవరు చంపారు.. అని పోలీసులు విచారించగా చివరికి ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..…