తేజ సజ్జ, ప్రియాంక వారియర్ నటించిన ‘ఇష్క్’ సినిమా చూసే ఉంటారు. ఒంటరిగా కనిపించిన జంటను పోలీసులమని చెప్పి ఇద్దరు బెదిరించి వారి వద్ద డబ్బు గుంజుతారు. అంతేకాకుండా అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడతాడు. సేమ్ ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన జంటలకు పోలీసులు అని చెప్తూ దాడికి పాల్పడుతున్నారు. తిరుపతిలో అర్ధరాత్రి రోడ్లపై ఎవరైనా జంట కనిపిస్తే ఈ ఇద్దరు నిందితులు తాము పోలీసులమని, తమ వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేస్తే…
రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఒకపక్క సైబర్ నేరగాళ్లు ఒకలా డబ్బు గుంజుతుంటే.. మరోపక్క కొంత మంది హానీ ట్రాప్ పేరుతో డబ్బులను గుంజుతున్నారు. ఆన్ లైన్ లో అమ్మాయిల పేరుతో మగాళ్లకు వాలా విసిరి, వారిని ప్రేమ మత్తులో ముంచి, వారి నగ్న వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా న్యూ ఢిల్లీలో ఇలాంటి ఘటన సంచలనం రేపుతోంది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులను రెచ్చగొట్టి, వారిని ఇంటికి పిలిచాకా బెదిరించి డబ్బులు…
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు. 20/20 క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. శ్రీధర్, రామాంజనేయులు, రాము గౌడ్, ఛత్రపతి, కళ్యాణ్ ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు. క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్స్ ఛేంజ్ అనే యాప్ ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. దీని పై…