రైలు టికెట్ గురించి అడిగినందుకు ఒక టీటీఈని ఒక ప్రయాణీకుడు దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రి మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ కోచ్ లో రాజస్థాన్ కు చెందిన టీటీఈ విక్రమ్ కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురానికి చెందిన ఎస్. స్టాలిన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. Also Read: Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే..…
తాజాగా ఓ మసాజ్ సెంటర్లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీనితో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్/స్పా…
సోషల్ మీడియాకు క్రేజ్ పెరగడంతో, రీల్స్ను రూపొందించడానికి, వాటిని ఆన్లైన్లో షేర్ చేయడానికి రిస్క్ స్టంట్లు చెయ్యడంతో పాటు అజాగ్రత్త చర్యలకు పాల్పడే అనేక సందర్భాలు ఉన్నాయి. మొన్నటి వరకు కొండల పై రీల్స్ చేసేవారు.. నిన్న ట్రైన్స్ లలో ఇక ఇప్పుడు రైల్వే ట్రాక్ లను కూడా వదలడం లేదు.. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం రైల్వే ట్రాక్ ఎక్కింది.. తాను ఒక్కటే ఏం బాగుంటుంది అనుకుందేమో కూతురును కూడా రీల్స్ చేసేందుకు తీసుకెళ్ళింది..…
కర్ణాటక అసెంబ్లీలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటీవల ఓ సామాన్య వ్యక్తి విధాన సౌధలోకి వచ్చి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన తెలిసిందే.
Theft In Apple Company: తిన్నంటికే కన్నం వేయడం అంటే ఇదేనేమో.. అన్నం పెట్టిన కంపెనీకే సున్నం వేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. పనిచేస్తున్న కంపెనీలోనే రూ.140కోట్లు కొట్టేసి ఝలక్ ఇచ్చాడు.
Kannada Actor Veerendra Babu: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్ర బాబు అరెస్ట్ అయ్యాడు. పార్టీ తరపున తనకు టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.1.88 కోట్లు తీసుకొని మోసం చేశాడని బసవరాజా గోసాల్ అనే వ్యక్తి బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరేంద్ర బాబును అరెస్ట్ చేశారు.
పిల్లలు అంటే తల్లితండ్రులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి వారు ఏమి చేసినా అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత కష్టం వచ్చినా వారికి చెప్పకుండా వారు జీవితంలో ఏం కావాలనుకుంటారో దానికోసం కష్టపడుతుంటారు. అయితే కొంతమంది తండ్రులు మాత్రం కసాయిలుగా మారుతున్నారు. వారు చెప్పిన మాట వినకపోతే కర్కశంగా కన్నబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక కసాయి తండ్రి, కూతురు చెప్పిన మాట వినలేదని అతి దారుణంగా కొట్టి చంపిన ఘటన బీహార్…
రోజురోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అస్సలు వీరికి మానవత్వం ఉందా అనిపించక మానదు. అక్కాచెల్లి, తల్లితండ్రి ఇలాంటి సంబంధాలకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఒక అక్క.. తన స్వార్థం కోసం చెల్లిని బలిచేసింది. ప్రియుడి ఇచ్చే డబ్బు, ఫోన్ కి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికను ఒక మృగం చేతికి అప్పగించింది. ఆ కామాంధుడు బాలిక అని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి.. చావుబతుకుల్లో…
ఎంతో అందమైన అమ్మాయి.. ముద్దుగా మాట్లాడి, తనతో గడుపుతాను అంటే.. ఏ మగాడు మాత్రం ఆగుతాడు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆగలేదు. అమ్మాయి అందంగా ఉంది,.. అద్భుతంగా మాట్లాడుతుంది.. అన్నింటికి మించి పడక సుఖం ఇస్తాను అనడంతో సదురు వ్యక్తి ఏమి పట్టించుకోకుండా అమ్మాయిని గుడ్డిగా నమ్మాడు.. ఇక అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవన్న విషయాన్ని తెలుసుకునే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వచ్చిన అమ్మడు.. ప్రేమతో రాలేదని, పగతో వచ్చిందని తెలిసేసరికి…
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం ఎంతోమంది చనిపోతున్నారు. మరెంతోమంది చంపేస్తున్నారు. ప్రేమించినవాడు మోసం చేసారని, పెళ్ళికి ఒప్పుకోలేదని దారుణంగా ప్రేమించినవారిని హతమారుస్తున్నారు. తాజగా ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆమెను అతిదారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతి ఏడాది…