కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఆర్థిక ప్రయోజనాలు అందించే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ స్కీమ్స్ పట్ల అవగాహన లేక బెనిఫిట్స్ ను పొందలేకపోతున్నారు. అలాంటి పథకాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. ఆ అద్భుతమైన పథకం ద్వారా కేవలం రూ. 20కే రూ. 2 లక్షలు పొందొచ్చు. చాలా తక్కువ ప్రీమియంతో ఆర్థిక భద్రతను అందించే బీమా పథకం. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. దేశంలోని…
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి…
డబ్బులను పొదుపు చెయ్యాలనే ఆలోచన అందరికీ అందరికీ ఉంటుంది.. ప్రభుత్వం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మంచి రాబడిని అందిస్తున్నాయి.. ఆ స్కీమ్ లో డబ్బులను పెడితే అమౌంట్ డబుల్ అవ్వడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అలా పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్…
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.
PMSBY: పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల్లో ప్రజలకు సామాజిక భద్రత కల్పించే పథకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పథకం గురించి తెలుసుకుందాం...