Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ప్ర‌ధానికి సోనియా లేఖ‌.. అనాథ‌లైన చిన్నారుల్లో భ‌రోసా క‌ల్పించండి..
      #జాతీయం

      ప్ర‌ధానికి సోనియా లేఖ‌.. అనాథ‌లైన చిన్నారుల్లో భ‌రోసా క‌ల్పించండి..

      క‌రోనా ఫ‌స్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయి.. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి.. చిన్నారులు అనాథ‌లుగా మిగిలిపోయిన‌వారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భ‌రోసా క‌ల్పించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్ర‌ధాని లేఖ రాసిన ఆమె… అనాథ‌లైన చిన్నారుల‌కు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని…
    • కరోనా పెను సవాల్‌గా మారింది.. క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ్యూహం అవ‌స‌రం..
      #జాతీయం

      కరోనా పెను సవాల్‌గా మారింది.. క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ్యూహం అవ‌స‌రం..

      కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవ‌స‌రం అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. క‌రోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయ‌క‌త్వానికి ఈ స‌మావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో క‌రోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివ‌రించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న…
    • రైతులకు నరేంద్ర మోడీ సర్కారు తీపికబురు
      #జాతీయం

      రైతులకు నరేంద్ర మోడీ సర్కారు తీపికబురు

      రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా…
    • జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…
      #Top Story

      జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

      ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు.  ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.  
    • భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం
      #Top Story

      భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

      డీఏపీ ధ‌ర‌లు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్ర‌భుత్వం ఇవాళ రైతుల‌కు అనుకూలంగా చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించిన మోడీ స‌ర్కార్.. అదే స‌మ‌యంలో.. పెరిగిన భారాన్ని రైతుల‌పై మోప‌కుండా సబ్సిడీ రూపంలో తామే భ‌రిస్తామ‌ని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర స‌ర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్‌ ధర రూ. 1,700 ఉండ‌గా.. రూ.…
    • గుజ‌రాత్‌లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే
      #జాతీయం

      గుజ‌రాత్‌లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే

      గుజ‌రాత్‌లో టౌటే తుఫాన్ బీభ‌త్సం సృష్టించిన ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో స‌ర్వే నిర్వ‌హించిన ఆయ‌న‌.. తుఫాన్‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.. మ్యాప్‌ల‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. గుజ‌రాత్‌లోని కోస్ట‌ల్ జిల్లాల్లో ప్ర‌ధాని ఏరియ‌ల్ స‌ర్వే కొన‌సాగ‌గా.. అనంత‌రం అధికారుల‌తో అహ్మ‌దాబాద్‌లో తుఫాన్ న‌ష్టంపై స‌మీక్ష నిర్వ‌హించారు.. ఈ స‌మావేశానికి సీఎం విజ‌య్ రూపాని, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. కాగా, టౌటే తుఫాన్ గుజ‌రాత్‌లో…
    • నేడు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం…
      #జాతీయం

      నేడు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం…

      నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.
    • వ్యాక్సినేష‌న్ ఎందుకు త‌గ్గుతుంది..? చిదంబ‌రం ఫైర్
      #జాతీయం

      వ్యాక్సినేష‌న్ ఎందుకు త‌గ్గుతుంది..? చిదంబ‌రం ఫైర్

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేష‌నే అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుంచి భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ఊపందుకుంటుంద‌ని భావించినా.. డోసుల కొర‌త‌తో.. గ‌తంలో కంటే వ్యాక్సినేష‌న్ స్పీడ్ త‌గ్గుతూ వ‌స్తోంది. ఈ వ్య‌వ‌హారంలో కేంద్రంలోని మోడీ స‌ర్కార్‌ను టార్గెట్ చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం.. రోజు రోజుకూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. స‌ర్కార్ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్ర‌శ్నించారు. ఏప్రిల్…
    • ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ..
      #Top Story

      ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ..

      ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని..…
    • అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 
      #Top Story

      అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 

      రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.  కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది.  ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది.  అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
    ←1…418419420421→

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions