సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. �
పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమ�
సంగటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు గొప్ప వరం లాంటిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. దీని ద్వారా ఉద్యోగి రిటైర్ మెంట్ అయిన తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంతే కాదు తన చందాదారులకు ఈపీఎఫ్ఓ సూపర్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు భారీ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోంది. రూల్స్ ను సరళ�
ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన
ఈపీఎఫ్.. ఎంప్లయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దాదాపు జాబ్ చేసే వారందరికీ తెలిసే ఉంటుంది. సంస్థలు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగి శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఈపీఎఫ్. అయితే ఈ�
EPFO claim Limit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంబంధిత ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త. ఈపిఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెంచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునేవారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వ�
PF Balance: ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో పీఎఫ్(ప్రొవిడెంట్ ఫండ్) పథకం కూడా ఒకటి. దీని కింద కంపెనీ, ఉద్యోగి వాటా డిపాజిట్ చేయబడుతుంది.
ఏపీలో మూడురాజధానులకు కట్టుబడి వున్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానం. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయాన్ని బట్టి సభలో బిల్లు పెడతాం. మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం అన్నారు. మొదటి నుండి అదే చెప్తున్నాం. రాష్ట్ర సమగ్ర అ�