పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇటీవల తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ముందుగా హరిహర వీరలమల్లు సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు. అందుకోసమై ఆ మధ్య విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ చిత్రీకరించారు. కదర్శకుడు క్రిష్ మ�
Thaman : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆఖరి దశలో ఉన్నది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దీని తర్వాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేర్ లెవల్ లో ఉంటుంది. కానీ పవన్ పొలిటికల్ రీజన్స్ కారణంగా కొన్నేళ్లుగా అయన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తమ హీరో�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి స్టార్ట్ చేసారు. హరిహర వీరమల్లు షూటింగ్ ను విజయవాడలో ఓ ప్రత్యేక సెట్ లో ఇటీవల కొన్ని రోజులు పాటు షూట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మరో సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ మూడు రోజుల నుండి హైదరాబాద్ లోని రామోజీ �
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ మరో సారి మేకప్ వేసుకోబోతున్నారు. ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సినిమ�
Karunakaran : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తొలి ప్రేమ'. 'ఎస్ఎస్వీ ఆర్ట్స్' బ్యానర్పై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరో�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటి�