పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టిన విషయం తెలిసిందే వరుస సినిమాలను ఒప్పుకుంటూ ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలలో ”ఓజి” సినిమా కూడా ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ను అయితే ఇస్తున్నారు. ఇవే…
తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే…
వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల విషయం గురించి మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే..అయితే గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించిన ప్రేమ పెళ్లి డేటింగ్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు లావణ్య త్రిపాఠి కానీ ఇటు వరుణ్ తేజ్…
పవర్ స్టార్ పవన్ నటిస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏడాదికి ఒకటి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి.. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా సినిమా చెయ్యడం విశేషం..ఈ బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం…
రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.