ప్రస్తుతం పొలిటికల్గా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ ఫాన్స్ కి కూడా ఖుషి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో సినిమాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్నాయి. వీటిలో లాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి అన్నింటికంటే ముందుగా ‘బ్రో’ మూవీ థియేటర్లోకి రాబోతోంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్…
బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించడానికి, ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులని క్రియేట్ చేయడానికి ఈ మంత్ ఎండింగ్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి పవర్ స్టార్ జూలై 28న థియేటర్స్ లోకి ‘బ్రో’గా రాబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, బ్రో మూవీ సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ బయటకి వదులుతూ ఉన్నారు. టీజర్, మై డియర్ మార్కండేయ సాంగ్ ‘బ్రో’ మూవీకి మంచి బజ్ వచ్చేలా చేసాయి కానీ పవర్ స్టార్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, మార్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే థమన్ డ్యూటీ ఎక్కి సూపర్ సాంగ్ ఇచ్చాడు. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి బాగా దగ్గర చేసింది, ఆయన స్టైల్ అండ్ స్వాగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్వాగ్ ని మైంటైన్ చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయన సినిమాలని చూసి యూత్ ఫిదా అవుతూ ఉంటారు. కల్ట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి…
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది, వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ షురూ అవుతుంది. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా రెండు మూడు రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది కానీ పవన్ సినిమాకి మాత్రమే పండగ లాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మెగా ఫాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రో మూవీ మరింత బజ్ ని జనరేట్ చేసింది. అనౌన్స్మెంట్ సమయంలో అసలు అంచనాలు లేని ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ డే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్…
ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు…
KTR: ఏపీ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోనూ పోటీచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరని చెప్పుకొచ్చారు.