Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Parliament

Parliament News

    • లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా… షెడ్యూల్ కంటే ముందే…
      #Top Story

      లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా… షెడ్యూల్ కంటే ముందే…

      వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ర‌సాభాసాగా సాగుతున్నాయి.  స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, పెగాస‌స్ అంశంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతూ వ‌చ్చాయి విప‌క్షాలు.  నినాదాలు, నిర‌స‌న‌ల మ‌ధ్య స‌భను నిర్వ‌హించారు.  అయితే, ఈరోజు కూడా విప‌క్షాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేయ‌డంతో లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.  షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 13 వ‌ర‌కు స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉండ‌గా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే స‌మావేశాలను నిరవ‌ధికంగా వాయిదా వేశారు.  17 రోజుల‌పాటు లోక్‌స‌భ స‌మావేశాలు…
    • లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ
      #Top Story

      లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ

      పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్‌, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్‌ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి…
    • ప్ర‌తిప‌క్షాలు కీల‌క నిర్ణ‌యం- ఆ బిల్లుకు సంపూర్ణ మ‌ద్దతు…
      #Top Story

      ప్ర‌తిప‌క్షాలు కీల‌క నిర్ణ‌యం- ఆ బిల్లుకు సంపూర్ణ మ‌ద్దతు…

      పార్ల‌మెంట్ స‌మావేశాలు జరుగుతున్నాయి.  స‌మావేశాలు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని ప్ర‌తిప‌క్షాల‌ను కేంద్రం ఇప్ప‌టికే అభ్య‌ర్ధించింది.  అయితే, పెగాస‌స్‌, పెట్రోల్ ధ‌ర‌లు, క‌రోనా క‌ట్ట‌డి, వ్యాక్సినేష‌న్ త‌దిత‌ర అంశాల‌పై పూర్తి స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు.  బిల్లుల విష‌యంలో స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షాలు వాదిస్తున్నాయి.  చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండానే బిల్లుల‌ను ఆమోదింప‌జేసుకుంటున్నార‌ని నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు.  మ‌రో వారం రోజులు మాత్ర‌మే పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉండ‌టంతో, ఈ వారం రోజుల‌పాటు స‌భ‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ప్ర‌తిప‌క్షాలు స‌మావేశం…
    • సైకిల్ పై పార్లమెంట్ కు రాహుల్ గాంధీ…
      #జాతీయం

      సైకిల్ పై పార్లమెంట్ కు రాహుల్ గాంధీ…

      రాహుల్ గాంధీ సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. ప్రతిపక్షాల సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ…“ఆప్”, బి.ఎస్.పి లు మినహాయించి మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. “పెగసస్” సాఫ్టువేర్‌ను మోడి ప్రభుత్వం కొన్నదా…!? దేశంలో ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులకు వ్యతిరేకంగా “పెగసస్” ను ప్రయోగించారా..!?, అని మాత్రమే అడుగుతున్నామని సమావేశంలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా పార్లమెంట్ కు సైకిళ్ళ పై…
    • రాహుల్ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం…కేంద్రంపై పోరుకు సిద్ధం…
      #Top Story

      రాహుల్ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం…కేంద్రంపై పోరుకు సిద్ధం…

      రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు కీల‌క స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లు, ఎంపీలు హాజ‌ర‌య్యారు.  కేంద్రంపై ఉమ్మ‌డిపోరును సాగించేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.  ముఖ్యంగా పెగాస‌స్ స్పైవేర్ అంశంపై విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నారు.  దీంతో పాటుగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డిగా పార్ల‌మెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి.  బిల్లుల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌కుండానే ఆమోదించుకోవ‌డంపై కూడా విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.  Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో…
    • తెలకపల్లి రవి : పార్లమెంటులోప్రతిపక్షాల ఆగ్రహం, చైర్మన్‌వెంకయ్యపై అవిశ్వాసం యోచన
      #Off The Record

      తెలకపల్లి రవి : పార్లమెంటులోప్రతిపక్షాల ఆగ్రహం, చైర్మన్‌వెంకయ్యపై అవిశ్వాసం యోచన

      పెగాసస్‌ స్పైవైర్‌పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపి మనీష్‌ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం…
    • లైవ్‌:  పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు…
      #Top Story

      లైవ్‌: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు…

    • ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
      #Top Story

      ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
    • పార్ల‌మెంట్ సీట్ల సంఖ్య పెరగ‌నుందా? కేంద్రం ఏం చెబుతున్నది?
      #Top Story

      పార్ల‌మెంట్ సీట్ల సంఖ్య పెరగ‌నుందా? కేంద్రం ఏం చెబుతున్నది?

      దేశంలో ప్ర‌స్తుతం ఉన్న 545 పార్ల‌మెంట్ స్థానాల‌ను పెంచే యోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాల‌ను 1000 కి పెంచాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ట్వీట్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  బీజేపీకి చెందిన ప‌లువురు ఎంపీలు త‌న‌తో ఈ విష‌యం గురించి చెప్పార‌ని, మ‌నీష్ తివారీ పేర్కొన్నారు.  అందుకోస‌మే కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్‌లోని లోక్ స‌భ‌ను 1000 మంది కూర్చుకే…
    • లైవ్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
      #వీడియోలు

      లైవ్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    ←1…3940414243→

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions