Home
Parliament News India
Parliament News India News
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. -
PM Modi: విపక్షం తప్పు చేసింది.. పర్యవసానాలు చూస్తారు.. కేబినెట్లో మోడీ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లు వీగిపోయింది. -
NDA Protests : నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఎన్డీఏ
మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాయని ఆరోపిస్తూ, ఎన్డీయే (NDA) కూటమి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్డీయే పక్షాలు సిద్ధమయ్యాయి. Broccoli Soup Recipe : హెల్తీ అండ్… -
Rajya Sabha: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక బహిష్కరణ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి నేతలు తీవ్ర వ్యతిరేకతన వ్యక్తం చేస్తున్నారు. -
Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై చర్చ
దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు దిశగా మోడీ ప్రభుత్వం వెళ్తోంది. నారీమణులకు పెద్ద పీట వేస్తూ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. దేశ రాజకీయాల్లోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. -
Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్గాంధీ సంభాషణ.. వీడియో వైరల్
పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ-ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా సేపు సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో తన నాయకత్వంలో ఒక కీలకమైన మార్పు చేసింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. -
PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయబోతున్నారు.. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారిగా పార్లమెంటులో స్పందించనున్న ప్రధాని, దేశానికి సంబంధించిన భద్రతా చర్యలు, భవిష్యత్ సవాళ్లపై వివరించనున్నట్లు సమాచారం. ప్రధాన అంశాలు: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం దేశ భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు… -
Parliment Session : డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సెషన్, కీలక బిల్లులు, చర్చలు, నిర్ణయాలు!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!