అతనికి చిన్నతనం నుంచి రైతు కావాలని కల. రైతుగా మారడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు మహాలింగ నాయక్. ఎంత కష్టపడినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే, తాను పనిచేసే యజమాని వద్ద చాలా కాలం మహాలింగ నాయక్ నమ్మకంగా పనిచేశాడు. నాయక్ పని నచ్చడంతో అతనికి యజమాని మంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని అద్యనాదక్…
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు…
ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో పద్మా అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసారి అనేక మంది సామాన్యులు పద్మా అవార్డులు అందుకున్నారు. అందులో ఒకరు తులసి గౌడ. తులసి గౌడ అని పిలవగానే సంప్రదాయక దుస్తుల్లో కనీసం చెప్పులు కూడా లేకుండా వచ్చిన అ అడవి తల్లిని చూపి రాష్ట్రపతి దర్భార్ హాల్ మురిసిపోయింది. అవార్డును అందుకున్న తులసి గౌడ ఎవరు? ఎంటి అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు…