Mahalinga Nayak: నీళ్ల కోసం ఏకంగా ఏడు సొరంగాలు తవ్వాడు… పద్మశ్రీ సాధించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతనికి చిన్నతనం నుంచి రైతు కావాలని కల. రైతుగా మారడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు మహాలింగ నాయక్. ఎంత కష్టపడినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే, తాను పనిచేసే యజమాని వద్ద చాలా కాలం మహాలింగ నాయక్ నమ్మకంగా పనిచేశాడు. నాయక్ పని నచ్చడంతో అతనికి యజమాని మంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని అద్యనాదక్ గ్రామంలో రెండు ఎకరాల పొలం ఇచ్చాడు. అయితే, ఈ పోలం కొండల్లో ఉన్నది. అక్కడ నీళ్లు పడవు. నిళ్లు తెచ్చుకోవాలి అంటే కొండ నుంచి కిందకు దిగి రావాలి. దేనికి పనికిరాని భూమిని ఇచ్చాడని మహాలింగ నాయక్ స్నేహితులు పేర్కొన్నారు. కానీ, మహాలింగ నాయక్ బాధపడలేదు. భయపడలేదు.
Read: Golden Visa: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఎవరికి ఇస్తారు?
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
పూర్వం రోజుల్లో కొండను తొలిచి నీళ్లను మళ్లించేవారు. అదే విధంగా మహాలింగ నాయక్ కొండను తొలవడం మొదలుపెట్టారు. మొదటి ఏడాది కొండను 36 మీటర్ల సొరంగం తవ్వాడు. కానీ నీళ్లు పడలేదు. ఆ తరువాత మరోవైపు 65 మీటర్ల సొరంగం తవ్వాడు. అక్కడా నీళ్లు పడలేదు. అయినప్పటికీ మహాలింగ నాయక్ ఆశలు వదులుకోలేదు. మూడో ఏడాది కొండను మరోవైపు నుంచి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్విన తరువాత వారికి రాళ్లలో నీటి చెమ్మ కనిపించింది. వెంటనే మరోవైపు నుంచి సోరంగం తవ్వాడు. అలా ఎనిమిదేళ్లు కష్టపడి ఏడు సొరంగాలు తవ్వాడు. పైపులతో నీటిని మళ్లించి మహాలింగ నాయక్ నివశించే ప్రాంతంలో పెద్ద గోతిని ఏర్పాటు చేసి అందులోకి నీటిని నిల్వ చేసుకున్నాడు. ఎండాకాలంలో సైతం నీరు వస్తుంది. ఒంటిచేత్తో ఏడు సొరంగాలు తవ్విన మహలింగ నాయక్ కృషిని కేంద్రం గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డును బహుకరించింది.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..