AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ కుమార్ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ చేసి క్లాస్ లుక్ లో మెరిశారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందజేసింది భారత ప్రభుత్వం. బ్యాక్ గ్రౌండ్ లేకుండా…
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన పంచెకట్టులో వెళ్లి అబ్బుపరిచారు. సినీరంగంలో విశేషంగా సేవలు అందించినందుకు గాను బాలకృష్ణకు పద్మభూషన్ ప్రకటించింది కేంద్రం. తాజాగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తరలి వెళ్లారు. Read…
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అటు ఆయన ఫ్యాన్స్ తో పాటు సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు బాలయ్యను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. Also Read : RT 75 :…
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఐదుగురు ఉన్నారు. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి…
Mithun Chakraborty Received Padma Bhushan Award By President Draupadi Murmu: సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దివంగత సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యంలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్లకు…
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక – పార్ట్ IIలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022కి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. సంగీత, వినోద ప్రపంచంలోని ప్రముఖులు పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును మార్చి 28న అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని…