ఆక్స్ఫామ్ ఇండియాపై సీబీఐ సోదాలు నిర్వహించింది. భారత విదేశీ నిధుల నిబంధనల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆక్స్ఫామ్ ఇండియా, దాని ఆఫీస్ బేరర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.
దేశ సంపద ఇప్పటికీ కొద్ది మంది చేతుల్లోని ఉండిపోతోంది.. ధనవంతులు అత్యంత ధనవంతులు మారిపోతుంటే.. పేదవారు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతూనే ఉన్నారు.. ధనవంతులైన 1 శాతం భారతీయులు ఇప్పుడు సగం కంటే 13 రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఆక్స్ఫామ్ పేర్కొంది.. పన్నుల భారం.. పరోక్షంగా, ప్రత్యక్షంగా మిగతా సగం మందిపై ఎక్కవగా పడుతున్నట్టు పేర్కొంది.. ఆక్స్ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతీయులలో అత్యంత సంపన్నులు ఒక శాతం మంది దిగువ 50 శాతం కంటే…
భారత్లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు ఆక్సోఫామ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఆక్సోఫామ్ సంస్థ పేదరిక నిర్మూలనకోసం పనిచేస్తున్నది. వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వివిధ దేశాల్లో అంతర్గత సమస్యలు, అంతర్గత ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. Read:…