నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘చీకటిలో’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్…
Sumanth : అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
OTT Releases: ఇటీవల కాలంలో ఓటీటీ ల్లోనే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే పోటీ పడి మరీ వాటి యజమానులు సినిమాలను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ తొలి వారంలో వివిధ ఓటీటీల్లో తెలుగు సినిమాలు రానున్నాయి. కాగా, ఒక్క ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మూడు చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో రిలీజై సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘35 – చిన్నకథ కాదు’ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. వాయిదా పడిన బాలుగాని టాకీస్…