టమోటాలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే బంధువులను టమాటా తీసుకురమ్మనే పరిస్థితి నెలకొంది. ఇండియాలో ఉంటున్న తల్లి.. దుబాయ్ నుంచి వస్తున్న తన కూతురిని టమోటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇ
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్…
మూడు వేల రూపాయలు పెడితే ఎలాంటి భోజనం చేయవచ్చో అందరికీ తెలుసు. మంచి రుచికరమైన భోజనం చేయవచ్చు. రకరకాల వంటలతో కూడిన పసైందైన భోజనం మనకు దొరుకుతుంది. ఇలా అనుకొని ఓ మహిళ రెస్టారెంట్కు వెళ్లి మెనూలో చూసి ఫుడ్ ను ఆర్డర్ చేసింది. ఎంత మంచి భోజనం వస్తుందో అని ఆతృతగా ఎదురు చూసిన ఆ మహిళకు రెస్టారెంట్ షాకిచ్చింది. ఓ చిన్న రోట్టే, చిన్న స్వీట్ ముక్క, మరొక చిన్న పదార్ధం తీసుకొచ్చి ముందు…