ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను చేస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఓ బామ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో జిమ్ లో ఫీట్లు చేస్తూ అందరిని షాక్ గురయ్యేలా చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. నిన్న ఓ వ్యక్తి చాలా ఎత్తులో ఒక తాడు పై నడిచాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా మరో వందేళ్ల బామ్మ ప్రపంచ రికార్డ్ కోసం పెద్ద సాహసమే చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. వయస్సు కేవలం ఒక సంఖ్య…
ఈరోజుల్లో 30 ఏళ్ల వాళ్లే ఎక్కువ దూరం ప్రయాణించలేరు.. అలాంటిది ఓ బామ్మ టీవీఎస్ బైక్ పై 600 కిలో మీటర్లు అవహేళన ప్రయాణించి అందరిని షాక్ కు గురిచేసింది.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది.. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతుంది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్కు…
ఈరోజుల్లో 30 ఏళ్లు దాటిన వాళ్ళు కాసేపు నిల్చొని పని చెయ్యాలంటే చెయ్యలేకున్నారు.. ఇక కొందరు జిమ్ కెళ్లినా ఎక్కువ కష్ట పడలేరు.. అలాంటిది ఓ 68 ఏళ్ల బామ్మ మాత్రం భారీ వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కొత్త అభిరుచులను అనుసరించడం లేదా కొత్త అభిరుచులను పెంపొందించడం ప్రారంభించడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని…
కొంతమందికి కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. రోజువారి కార్యక్రమాలు చేసే సమయంలో వారికి తెలియకుండానే లక్ష్మీదేవి వారి తలుపు తడుతుంది. ఓ వృద్ధ దంపతులకు నిత్యం పార్క్ల్లో వాకింగ్ చేయడం ఓ అలవాటుగా మారింది. ఓ రోజు ఈ దంపతులు ఆర్కాన్సాస్లోని క్రేటర్ డైమండ్ పార్క్కి వెళ్లారు. అక్కడ నోరిన్ రెడ్బర్గ్ ఆమె భర్త మైకెల్ లు వాకింగ్ చేస్తుండగా వారికి ఎదురుగా పసుపుపచ్చ రంగులో ఉన్న ఓ చిన్న రాయి కనిపించింది. మొదట ఆ…
దేశం లోపల మనుషులు హాయిగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం, బోర్డర్లో సైనికులు కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తుండటమే. దేశాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. దేశ సేవలో తరించే సైనికులు దేశంలోపల కూడా సేవ చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సైనికులు సదా వెంట ఉండి రక్షిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి దేశంలో జరిగింది. ఓ ముదుసలి మహిళ మూసిఉన్న దుకాణం ముందు నిద్రపోయింది. షాపు మూసి ఉండటంతో…