Home
Odisha News
Odisha News News
-
Chips Packet Explosion: పేరెంట్స్ బీ కేర్ ఫుల్.. పేలిన చిప్స్ ప్యాకెట్.. కంటి చూపు కోల్పోయిన బాలుడు..
మీ పిల్లలకు చిప్స్ ప్యాకెట్స్ కొనిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిప్స్ ప్యాకెట్ పేలి ఓ బాలుడు కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బలంగీర్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్ పేలిన ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడి జీవితంలో చీకట్లుకమ్ముకున్నాయి. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగర్డ్ఘాట్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఒక కంటి చూపును కోల్పోయాడు. Also Read:US Iran Tensions: ఇరాన్పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్… -
95 Year Old Woman : వాక్సిన్ కోసం వృద్ధురాలి 20 కిలోమీటర్ల నడక.!
95 Year Old Woman : ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల సమ్మె సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కళ్లకు కట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. 95 ఏళ్ల వృద్ధురాలు, కుక్కకాటుకు గురైన తర్వాత రేబిస్ టీకా కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘటన మానవత్వం ఎక్కడ నిద్రపోతోందని ప్రశ్నిస్తోంది. నువాపడ జిల్లాలోని సినపాలి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన మంగల్బారి మోహరా (95) కుక్కకాటుకు గురైంది. రేబిస్… -
Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. -
Odisha : తాంత్రికపూజల పేరుతో యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
Odisha : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతికి వచ్చిన వ్యాధి నయం చేస్తామని తాంత్రిక పూజల పేరుతో ఆమె తలలోకి 70సూదులు గుచ్చారు. -
Ratna Bhandar : ఇంతకీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఏం దొరికింది ?
Ratna Bhandar : 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఓ శుభ ముహూర్తంలో 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తలుపు తెరుచుకుంది. -
Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. -
Ashwini Vaishnav : ఒడిశాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు యాత్ర
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బాలాసోర్ వరకు రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలులోని ప్రయాణికులతో కూడా మాట్లాడారు. -
Boat Sink : మహానదిలో పడవ మునక.. ఎనిమిది మంది మృతి..ఏడు మృతదేహాలు లభ్యం
Boat Sink : రాయ్గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. -
Bhubaneswar : చరిత్ర సృష్టించిన మనీషా పాధి.. దేశంలోనే మొదటి మహిళా ఏడీసీ
Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు. -
Odisha: ఒడిశాలో దారుణం.. సిట్ అప్లు చేయించిన టీచర్.. చనిపోయిన చిన్నారి
Odisha: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ బలవంతంగా సిట్అప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బలవంతంగా సిట్అప్లు చేయడంతో చనిపోయాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!