95 Year Old Woman : ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల సమ్మె సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కళ్లకు కట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. 95 ఏళ్ల వృద్ధురాలు, కుక్కకాటుకు గురైన తర్వాత రేబిస్ టీకా కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘటన మానవత్వం ఎక్కడ నిద్రపోతోందని ప్రశ్నిస్తోంది. నువాపడ జిల్లాలోని సినపాలి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన మంగల్బారి మోహరా (95) కుక్కకాటుకు గురైంది. రేబిస్…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు.
Ratna Bhandar : 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఓ శుభ ముహూర్తంలో 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తలుపు తెరుచుకుంది.
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది.
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బాలాసోర్ వరకు రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలులోని ప్రయాణికులతో కూడా మాట్లాడారు.
Boat Sink : రాయ్గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు.
Odisha: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ బలవంతంగా సిట్అప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బలవంతంగా సిట్అప్లు చేయడంతో చనిపోయాడు.
Odisha News: ఒడిశాలోని కటక్లో ఇద్దరు పిల్లలను టమాటాల కోసం తాకట్టు పెట్టిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వినియోగదారుడు ఇద్దరు పిల్లలను దుకాణంలో కూర్చోబెట్టి టమాటాలతో పరారయ్యాడు.