Occult Worship in College Bus: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తుంది.. ఈ ఘటనతో ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. బస్సులో నిజంగా క్షుద్రపూజలు చేశారా? లేక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా…
సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలోని ఒక వ్యక్తి అందరితో మంచిగానే ఉంటు కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు గమనించినా అంతలా పట్టించుకోలేదు. అయితే రాను రాను అంతను చేస్తున్నది క్షుద్రపూజలు అని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపి. హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చివేశారు. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఒక పురాతన ఇల్లు ఉంది.. వారి తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఇల్లు కావడంతో కుటుంబంతో…