‘O Saathiya’ surpasses 50 million streaming minutes: అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలు దివ్య భావన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఓ సాథియా”. ఈ సినిమా జూలై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకం పై అర్యాన్…