కశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI హస్తం ఉందనే సమాచారం అందుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని “స్థానిక తిరుగుబాటు”గా అభివర్ణించింది. బైసరన్ మేడోస్.. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు.…
జపాన్లో ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ ర్యో టట్సుకీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె ఇటీవల ఒక సెన్సేషనల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది జులైలో జపాన్లో భారీ సునామీ వస్తుందని, అది 2011లో వచ్చిన సునామీ కంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరించింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగా ఈ సునామీ వస్తుందా..? గతంలో ర్యో టట్సుకీ చెప్పినవి ఏమైనా నిజమయ్యాయా? ఇలాంటి భవిష్యవాణులను నమ్మొచ్చా?… లాంటివి ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో జరగబోయే…
Do You Know this Director Eats only Idly: చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకుని రెండో సినిమాతోనే పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక డైరెక్టర్ ఫుడ్ హ్యాబిట్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు వారు భోజన ప్రియులు. ఫుడ్ ఉంటే కనుక దాన్ని ఒక పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. అలాంటిది మన తెలుగు డైరెక్టర్ ఒకరు మాత్రం ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ షాక్…
Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ…
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయోధ్య రామమందిరం 5వందల ఏళ్ల కల, ఆ రోజున మీ భావోద్వేగం ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మీరు నా భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఓ రోజు ట్రస్టీలు నా దగ్గరకు వచ్చారు. అంతటి మహత్కార్యానికి సాక్షీభూతంగా నిలవడాన్ని నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను నా పరిచయస్తులతో దీనిపై చర్చించాను. ఇది 5వందల ఏళ్ల…
తెలుగు న్యూస్ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..