యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “పవర్ పేట” క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. “పవర్ పేట” రెండు భాగాలుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కాల్సి ఉంది. పైగా ఇందులో నితిన్ 60 ఏళ్ల వ�
యంగ్ డైరెక్టర్ వెంకి కుడుముల “చలో” చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత నితిన్ తో కలిసి ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కించాడు వెంకీ. ఈ చిత్రం 2020లో వచ్చిన అతి తక్కువ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. “భీష్మ” తరు�