అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తరువాత సరైన హిట్ లేక కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న హీరో నితిన్, ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా కొత్త ప్రాజెక్ట్పై కేంద్రీకరించారు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక, డిజాస్టర్ రిజల్ట్ను అందుకున్నాయి. నితిన్ తన తదుపరి ప్రాజెక్ట్గా ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తాడని మొదట ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిన నితిన్, ఇప్పుడు దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన…
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్…
NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.