స్టార్ హీరోయిన్ నిత్యామేనన్ టైటిల్ రోల్ లో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ ను గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్నస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, వీకే నరేష్, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్ తదితరులు ముఖ్య…
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పుడు డైలీ సీరిస్ ప్రసారమూ జరుగుతోంది. తాజాగా 'మందాకిని' సీరిస్ ను స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సోషియో ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఆర్.కె. మలినేని దర్శకత్వంలో వరుణ్ చౌదరి గోగినేని నిర్మించారు.
Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్…