మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇటీవల నిహారిక పబ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం త�
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఇన్స్టాగ్రామ్ ను డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత అమ్మడు పబ్ కేసులో దొరకడం సంచ�
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారి
హైదరాబాద్లో పబ్ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇటీవల బంజారాహిల్స్లోని రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే అదే పబ్లో నిహారిక ఉండటంతో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్, బిగ్బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి �
శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయ�
హైదరాబాద్ నగరంలో రాడిసన్ పబ్ ఘటన టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమ
మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిర
దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. నేడు భోగీ కావడంతో ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేసి కొత్త యేడాదిని ఆహ్వానిస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఉదయాన్నే లేచి భోగీ మంటల వేడుకల్లో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ�
షూటింగ్ల సమయంలో ఎవరు ఎలా ఉన్నా పండగ వేళ అందరు కలుసుకోవడం మెగా ఫ్యామిలీకి ఉన్న గొప్ప అలవాటు. పండగ ఏదైనా అందరు కలిసి చిరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే మెగా కజిన్స్ అందరు ఒకచోట చేరి రచ్చ చేయడం మామూలే.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. క్ర
నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది నీహారిక. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించిన నిహారిక ఆ ఇమేజెస్ న�