ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేశారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన జరిగింది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్ చేస్తున్నారు. ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెల
ఓ కాలేజీలో ఫేర్ వెల్ లో భాగంగా స్టేజ్ పై కనికా గోపాల్ అనే యువతి డ్యాన్స్ చేసింది. పాటకు అనుగుణంగా స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము రేపింది. తగ్గేదేలే అన్నట్లుగా ఆమె డ్యాన్స్ చేసింది. ఇంకేముందు.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నెటిజన్ల హృ�
Smoking : చాలామందికి ధూమపానం ఓ వ్యసనం. దాన్ని మానేయాలని చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా గానీ మానలేరు. కానీ టర్కీకి చెందిన ఓ వ్యక్తి పొగతాగడం మానేయడానికి పెద్ద తపస్సే చేశాడు.
తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అండర్-16 ఆటగాళ్లతో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. అతను వారికి అవసరమైన సలహాలను, సూచనలను వివరించాడు. ఈ ప్రత్యేకమైన మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలు డీకేను ట్రోల్ చేస్తున్నారు.
నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు కనీసం కుటుబ సభ్యులతో కూడా సమయం గడపడానికి సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్ పికర్ ఆదర్శంగా నిలిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు
Software Engineer : జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. అంతమాత్రానికి నిరాశకు గురికావద్దు. రోజు అన్న తర్వాత రాత్రిపగలు ఎలానో జీవితంలో కూడా కష్టసుఖాలు కామన్. ఏదో చిన్న సమస్య వచ్చిందని జీవితమే వేస్ట్ అనుకుంటే పొరపాటు. వచ్చిన సమస్యని సమర్ధవంతంగా ఎదుర్కొంటే జీవితంలో ముందుకెళ్లగలం.
కామెరూన్ గ్రీన్ ను పోటీ పడి మరి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే తొలి నాలుగు మ్యాచ్ ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగా అని జట్టులో నుంచి తీస�
వైఎస్ షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడారు. ఇక్కడే ఆమె పొరపాటుపడింది. ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఆమె మాటలు విన్న ఎంపీ