Home
National News
National News News
-
Narendra Modi: దుబాయ్లో మోడీ.. 21 గంటలు ఇక అక్కడే.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి దుబాయ్ వెళ్లారు. -
Ayurvedic Syrup: ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మృతి, మరో ఇద్దరికి అస్వస్థత
గుజరాత్ దారుణం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాడ్లో జరిగింది.ఆ సిరప్లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు బాధితుల వైద్య పరీక్షలో వెల్లడైంది. దీంతో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఓ షాప్ కల్మేఘాసవాసవ అరిష్ట అనే పేరుతో ఆయుర్వేదిక్ సిరప్ను విక్రయించగా..… -
Karnataka: పట్టపగలు నడిరోడ్డుపై మహిళా టీచర్ కిడ్నాప్.. వీడియో వైరల్
కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా… -
Priyanka Gandhi: మా తల్లులారా.. పిల్లలారా అంటూ తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు..
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, అలానే రాహుల్ గాంధీ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
Delhi: మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు.. అయితే ఇది తప్పనిసరి..
మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించేందుకు.. అలానే వాళ్ళు రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను రోపొందించింది కేంద్రం. -
Karnataka: ఉద్యోగం పేరుతో మోసాలు.. ఆంధ్రా మూలాలున్నయువకులే టార్గెట్..
ఉద్యోగం పేరుతో యువతను మోసం చేస్తున్న నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. -
India China News: హర్యానా నుండి తమిళనాడు వరకు కరోనా నియమాలను పాటించాలంటున్న ప్రభుత్వం
India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
Massive Robbery: చెన్నైలో చేతివాటం చూపిన దొంగలు.. జోయాలక్కాస్ నగల దుకాణంలో భారీ చోరీ
చెన్నై లోని కోయంబత్తూరు లోని గాంధీపురం లో ఉన్న జోయాలక్కాస్ నగల దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. -
Anand Mahindra: విజయవంతమైన ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారంటే..!?
సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. -
Golden Temple: గోల్డెన్ టెంపుల్లో చోరీ.. నలుగురిపై కేసు నమోదు
Panjab: పంజాబ్లోని అమ’త్సర్ గోల్డెన్ టెంపుల్లో చోరీ జరిగింది. విరాళాల కౌంటర్ నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు. ప్రఖ్యాత దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా ముందు రోజు దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఆలయంలో నిర్వహించే అర్దాలు, లంగర్లు, కల్యాణ కార్యక్రమాల కోసం…
తాజావార్తలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!