Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Nagaland

Nagaland News

    • Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..
      #జాతీయం

      Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..

      Assembly Election 2023: ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో 2023 ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 16న, మేఘాలయం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరపుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 2న ప్రకటించనుంది. 2018లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం మరోసారి ఈ రాష్ట్రంలో అధికారం…
    • Nagaland: నాగాలాండ్ రాష్ట్రంలో వందేళ్ల తరువాత రెండో రైల్వే స్టేషన్
      #జాతీయం

      Nagaland: నాగాలాండ్ రాష్ట్రంలో వందేళ్ల తరువాత రెండో రైల్వే స్టేషన్

      Nagaland Gets Its 2nd Railway Station After A Gap Of Over 100 Years: ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తం కొండలు, గుట్టలు, వాగులు, నదులతో ఉండే భౌగోళిక స్వరూపం రైల్వే నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు రైల్ అనుసంధానంలో వెనకబడి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రైల్వే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. దీంట్లో భాగంగానే నార్త్…
    • Minister Dances Video Viral: భారీకాయం అడ్డు కాదు..! సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి..
      #వైరల్ న్యూస్

      Minister Dances Video Viral: భారీకాయం అడ్డు కాదు..! సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి..

      నాగాలాండ్‌ బీజేపీ చీఫ్, గిరిజన వ్యవహరాల మంత్రి టెంజెన్‌ ఇమ్నా.. తాజాగా, గిరిజనులతో కలిసి కాలు కదిపారు. భారీకాయాన్ని సైతం లెక్కచేయకుండా.. డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు..
    • Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు
      #జాతీయం

      Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు

      ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ…
    • AFSPA చట్టాల రద్దు అంశాన్నిపరిశీలించేందుకు ప్యానల్‌ ఏర్పాటు: అమిత్‌ షా
      #జాతీయం

      AFSPA చట్టాల రద్దు అంశాన్నిపరిశీలించేందుకు ప్యానల్‌ ఏర్పాటు: అమిత్‌ షా

      నాగాలాండ్ నుంచి AFSPA (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌) ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ఆమోదం తెలిపారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)రద్దు అంశంపై కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నాగాలాండ్…
    • ఆరేళ్ల క్రితం మృత్యువును జ‌యించి… ఇప్పుడు ఇలా…
      #Top Story

      ఆరేళ్ల క్రితం మృత్యువును జ‌యించి… ఇప్పుడు ఇలా…

      చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందారు.  సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్టింగ్ట‌న్‌లో జ‌రిగే ఆర్మీ అధికారిక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్‌తో పాటుగా ఆయ‌న భార్య మ‌ధులిక‌, మ‌రో 11 మంది సైనికులు మృతి చెందారు.  అయితే, ఆరేళ్ల క్రితం బిపిన్ రావ‌త్ లెప్టినెంట్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న స‌మ‌యంలో నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లా నుంచి చీతా హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరిన సెక‌న్ల…
    • ప్రశ్నార్థకంగా మారిన నాగా శాంతి ప్రక్రియ!
      #జాతీయం

      ప్రశ్నార్థకంగా మారిన నాగా శాంతి ప్రక్రియ!

      శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…
    • కేంద్ర హోం శాఖ ఏం చేస్తుంది..? రాహుల్‌ గాంధీ
      #జాతీయం

      కేంద్ర హోం శాఖ ఏం చేస్తుంది..? రాహుల్‌ గాంధీ

      నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో బొగ్గు గని కార్మికులను మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడిన సంగతి విధితమే. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ…
    • నాగాలాండ్‌లో ఉద్రిక్త‌త‌…జ‌వాన్ల వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టిన ప్ర‌జ‌లు..
      #Top Story

      నాగాలాండ్‌లో ఉద్రిక్త‌త‌…జ‌వాన్ల వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టిన ప్ర‌జ‌లు..

      నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఉగ్ర‌వాదుల కద‌లిక‌లు ఉన్నాయ‌నే ప‌క్కా స‌మాచారంతో భార‌త జ‌వాన్లు మోన్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న స‌మ‌యంలో సామాన్య పౌరుల‌ను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జ‌వానులు కాల్పులు జ‌రిపారు.  ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెంద‌గా, 11 మందికి గాయాల‌య్యాయి.  ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  బొగ్గుగ‌నిలో విధులు ముగించుకొని తిరిగి వ‌స్తున్న కార్మికుల‌ను చూసి…
    • ఈ నెల 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు
      #జాతీయం

      ఈ నెల 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

      క‌రోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండ‌డంతో.. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి అన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అందులో కేసులు భారీగా వెలుగు చూస్తున్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పూనుకున్నాయి.. క‌రోనా కంట్రోల్ కాక‌పోవ‌డంతో.. మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌స్తున్నాయి.. ఇక‌, లాక్‌డౌన్ ను మే 31వ తేదీ వ‌ర‌కు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది నాగాలాండ్ ప్ర‌భుత్వం.. క‌రోనా పాజిటివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల ఏమాత్రం లేక‌పోవ‌డంతో లాక్‌డౌన్ పొడిగింపున‌కే రాష్ట్ర ప్ర‌భుత్వం మొగ్గుచూపిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.. అయితే, లాక్‌డౌన్ నుంచి…
    ←123

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions