స్టార్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న తన హవా ఏమాత్రం తగ్గడం లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్య గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్.. అంటూ హద్దులు చెరిపేసింది. హీరోయిన్గా మాత్రమే కాకుండా ఈ అమ్మడు, ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అంటుంది. అలా ఇప్పటి వరకు ‘అరణ్మననై 4’ లో దెయ్యం రోల్, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కూడా కొంచెం అలాంటి పాత్రలో నటించింది. ‘జైలర్’, ‘స్త్రీ…
‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదల చేశారు.”ఆపరేషన్ రుద్రనేత్ర” అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా… ‘జవాన్’ ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్…
“వెన్నెల కిశోర్” హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘చారి 111’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా, ప్రేక్షకుల్లో…
వెన్నెల కిశోర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఫుల్ ఫామ్లో ఉన్నారు వెన్నెల కిషోర్.తనదైన కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో…
Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు.
ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తనయుడు శ్రీకమల్ 'జిలేబి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా చివరి రెండు పాటల చిత్రీకరణ బ్యాంకాక్ లో పూర్తయ్యింది.
తెలుగులో అత్యంత పాపులర్ టెలివిజన్ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త ఫార్మాట్ను ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. బుల్లితెరపై విజయవంతమైన ఐదు సీజన్ల తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటి ఫార్మాట్ లో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ షో డిస్నీ+హాట్స్టార్లో 24*7 ప్రసారం కానుంది. రీసెంట్ గా మేకర్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ఫన్నీ ప్రోమోలో హోస్ట్ నాగార్జునతో పాటు పాపులర్ కమెడియన్…
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మకు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయనను శాలువాతో కప్పి, డాక్టరేట్ ఇచ్చి అభినందించారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచిన ఆయనను ఇలా డాక్టరేట్ తో గౌరవించడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఇక మురళీ శర్మ సైతం ఇలాంటి గౌరవాన్ని…
రంగస్థల నాటిక, నాటక కళాకారుల అభ్యున్నతి సాంస్కృతిక సంస్థ కళల కాణాచి. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. ఆయన ఆధ్వర్యంలో తెనాలి లో నిర్వహించిన సాంఘిక నాటక పోటీల ముగింపు సందర్భంగా న్యాయ నిర్ణేత గా ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ పొల్గాన్నారు. ఈ సందర్భంగా కళల కాణాచి, వేద గంగోత్రి సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించి ‘నట విశిష్ణ’ బిరుదును ప్రదానం చేసి సన్మానించాయి. తెనాలి వ్యాస్తవ్యులు,…