Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Mp Vijayasai Reddy

Mp Vijayasai Reddy News

    • టీడీపీవి డ‌ర్టీ పాలిటిక్స్‌.. సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు..!
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీవి డ‌ర్టీ పాలిటిక్స్‌.. సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు..!

      టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జ‌రిగాయో, రాష్ట్రప‌తికి చంద్రబాబు వివ‌రిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాష‌లాడి ప్రజ‌లు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించాల‌న్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వ‌రుస‌గా పార్లమెంట్‌, అసెంబ్లీ, మున్సిప‌ల్‌,…
    • ఆ భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోంది : విజయసాయిరెడ్డి
      #ఆంధ్రప్రదేశ్

      ఆ భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోంది : విజయసాయిరెడ్డి

      టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందనే భయంతోనే విపక్షం అడ్డదారులు తొక్కుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. పట్టాభిరామ్‌ సీఎంపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తెలియకుండా చేశాడా అంటూ ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకమని, ఈ గందరగోళానికి కేడర్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు ప్రారంభించారు.…
    • సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తీర్పు ఇచ్చిన సీబీఐ కోర్టు
      #Top Story

      సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తీర్పు ఇచ్చిన సీబీఐ కోర్టు

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ తీర్పు వెలువరించింది… సీఎం జగన్‌కు, ఎంపీ సాయిరెడ్డికి భారీ ఊరట కలిగిస్తూ.. బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.. కాగా, సీఎం జగన్‌, ఎంపీ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..సీఎం హోదాలో వైఎస్‌…
    • 2024లో వైసీపీని మళ్లీ గెలిపించండి.. సాయిరెడ్డి విజ్ఞప్తి
      #ఆంధ్రప్రదేశ్

      2024లో వైసీపీని మళ్లీ గెలిపించండి.. సాయిరెడ్డి విజ్ఞప్తి

      2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోసారి గెలిపించాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డు, సీతమ్మదార నార్త్ ఎక్స్టెన్షన్ లో స్నీపర్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సాయిరెడ్డి.. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తదితరలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అనేక…
    • వైఎస్‌ జగన్‌ బెయిర్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
      #Top Story

      వైఎస్‌ జగన్‌ బెయిర్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… వైఎస్‌ జగన్‌తో పాటు… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి… అయితే, ఆ ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని.. రెండు పిటిషన్లలోనూ ఒకే రకమైన…
    • సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ మ‌రో లేఖ‌.. విష‌యం ఏంటంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ మ‌రో లేఖ‌.. విష‌యం ఏంటంటే..?

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ నేత‌, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఏదో ఓ అంశంతో నిత్యం వార్త‌ల్లో ఉంటారు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు.. ప‌థ‌కాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కేసుల‌పాటైన ఆయ‌న‌.. అరెస్ట్, జైలు, ఆస్ప‌త్రి, హైకోర్టు, సుప్రీంకోర్టు, లోక్‌స‌భ స్పీక‌ర్ చివ‌ర‌కు అన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, సీఎంల వ‌ర‌కు వెళ్లింది వ్య‌వ‌హారం.. ఇక‌, వ‌రుస‌గా సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు రాసే ఎంపీ ర‌ఘురామ.. తాజాగా మ‌రో లేఖ‌ను రాశారు.. ఈ సారి పార్టీ ఎంపీ విజయస్థాయి రెడ్డిని…
    • ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. అందరికి అందిస్తాం..!
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. అందరికి అందిస్తాం..!

      ఆనంద‌య్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. విశాఖ జిల్లాలోని అంద‌రికీ క్ర‌మంగా మందులు అందిస్తామ‌ని తెలిపారు ఎంపీ విజ‌యసాయిరెడ్డి.. కోవిడ్ క్లిష్టసమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారియర్స్ కు ఆనందయ్య మందు గిఫ్ట్ గా ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఆనందయ్య మందు పంపిణీ చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలు తెగించి విశాఖలో పని…
    • త్వ‌ర‌లో విశాఖ‌కు క్యాపిట‌ల్.. సంకేతాలు అందుతున్నాయి..!
      #Top Story

      త్వ‌ర‌లో విశాఖ‌కు క్యాపిట‌ల్.. సంకేతాలు అందుతున్నాయి..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేత‌లో.. ప్ర‌తిప‌క్ష నేత‌లో.. ఈ విష‌యంపై త‌ర‌చూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాల‌న కొన‌సాగించాల‌ని అధికార వైసీపీ వేగంగా ప్ర‌య‌త్నాలు చేసినా.. కొన్ని అనివార్య కార‌ణాల‌తో అది వాయిదా ప‌డింది.. ఇక‌, ఈ మ‌ధ్య మ‌ళ్లీ త‌ర‌చూ విశాఖ రాజ‌ధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేత‌లు.. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
    ←1…345

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions