బీజేపీ మేనిఫెస్టో సంక్షేమం కోసం అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభాన్ని సృష్టించేవన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్యం అందరికీ లభించేలా మా ప్రణాళిక రూపొందించామని, ప్రతి వ్యక్తి తన కాళ్ల మీద నిలబడి నలుగురికి ఉపాధి కల్పించేలా ఉండాలన్నారు లక్ష్మణ్. ప్రభుత్వం మీద ఆధారపడి ప్రజలు బతికేలా ఉండకూడదని, ఉచితాల…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. మా పథకాలనే కాఫీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్పై మండిపడుతుంటే.. breaking news, latest news, bjp, mp k laxman, brs manifesto, bjp
తెలంగాణ సర్కారు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నదన్న ఒకే కారణంతో వారికి రావాల్సిన రాయితీలు , ఇతర అవకాశాలను గాలికి వదిలేసిందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు , రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు నరేంద్ర మోడీ నేత్రత్వంలో దివ్యాంగుల చట్టం 2016 తేవడంలో వారి వైకల్యాల సంఖ్య 7.. breaking news, latest news, telugu news, big news, mp k laxman