సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి కొట్లాడిన వారు విద్యార్థులు అని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా గ్రూప్-1 ఎగ్జామ్స్ జరగలేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో…