నవజాత శిశువుల ఆరోగ్యం అత్యంత సున్నితంగా ఉంటుంది, అందుకే వారి విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. పసిబిడ్డల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అందుకే తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని గైనకాలజిస్ట్ డాక్టర్ లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పుట్టిన వెంటనే శిశువులకు గుజ్జు, తేనె లేదా బెల్లం వంటివి తినిపించడం వల్ల వారి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అలాగే, ఒక…
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్కీమ్లో భాగంగా 2022 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు పైగా కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్లో మరిన్ని ఐటమ్స్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన మహిళకు, పుట్టిన బిడ్డకు ఈ కేసీఆర్ కిట్ను అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్తోపాటు…