దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి అంటూ ఓ పెద్ద వేదికపైనే అసలు విషయాన్ని బయట పెట్టారు. Read Also : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్ హరీష్ మాట్లాడుతూ “మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడా�
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకూ మేము సినిమాను ప్లెజంట్ గా చేశాము. ఈ కథ ఎలాంటిది అని తెలియాలా ? మీకు. చైతూ ఈ వేడుకకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అఖిల్ అక్కినేని లాయర్ ఫ్యాన్స్ ఎప్పటికి మీ వెనుక ఉంటారు. కానీ నా డ్యూటీ �
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా �
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య మాట్లాడుతూ అక్కినేని అభిమానులపై ప్రేమను కురిపించారు. Read Also : సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్ ఈవెంట్ లో చ�
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నేడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో హీరో అఖిల్ మాట్లాడుతూ… ఒక్క మంచి సినిమా తీసాం అని అనుకుంటున్నాను. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి అఖిల్ సినిమా వేడుకకు స్వయంగా తన అన్నయ్య అక్కినేని నాగ చ�