Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Modi

Modi News

    • కరోనా టీకా.. దేశ ప్రజలకు శ్రీరామరక్ష.. గవర్నర్ తమిళ సై
      #ట్రెండింగ్ న్యూస్

      కరోనా టీకా.. దేశ ప్రజలకు శ్రీరామరక్ష.. గవర్నర్ తమిళ సై

      భారతదేశం వందకోట్ల టీకాల మైలురాయిని దాటి ఒక సరికొత్త చరిత్రను ఈరోజు సృష్టించింది. ఈ సందర్భంగా కోవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు.మహమ్మారి పై పోరాటం లో భాగంగా వందకోట్ల టీకా డోసులు అందించి భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన సైంటిస్టులకు, టీకా తయారీదారులకు సెల్యూట్ అంటూ తెలంగాణ గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. భారతీయురాలిగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను. 100 కోట్ల టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది.…
    • పెట్రోల్ ధరలపై ‘మ్యాజిక్’ చేయబోతున్న కేంద్ర సర్కార్?
      #Top Story

      పెట్రోల్ ధరలపై ‘మ్యాజిక్’ చేయబోతున్న కేంద్ర సర్కార్?

      కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. చమురు కంపెనీలు…
    • మోడీపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్‌ ఓవైసీ
      #హైదరాబాద్

      మోడీపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్‌ ఓవైసీ

      ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్‌ తో ఈ నెల 24న టీ20 క్రికెట్‌…
    • నీటిపై పెత్తనం మంచిది కాదు…పవర్ కట్ లకు కేంద్రానిదే బాధ్యత…
      #Top Story

      నీటిపై పెత్తనం మంచిది కాదు…పవర్ కట్ లకు కేంద్రానిదే బాధ్యత…

      రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్త‌నం మంచిది కాద‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల ల‌క్ష్మయ్య పేర్కొన్నారు.  కేంద్రానికి రాష్ట్రాలు అవ‌కాశం ఇస్తున్నాయ‌ని, దీని వ‌ల‌న రాష్ట్రాలు భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని పొన్నాల పేర్కొన్నారు.  రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టుల‌ను ప్రారంభించామ‌ని, ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.  ల‌క్ష‌కోట్లు ఖ‌ర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వ‌రం వ‌ల్ల ఎంత ప్ర‌యోజ‌నం జ‌రుగుతున్న‌దో కేసీఆర్ చెప్ప‌గ‌ల‌రా…
    • బొగ్గు కొర‌త‌పై నేడు ప్ర‌ధాని కీల‌క స‌మీక్ష‌…
      #Top Story

      బొగ్గు కొర‌త‌పై నేడు ప్ర‌ధాని కీల‌క స‌మీక్ష‌…

      దేశంలో నెల‌కొన్న బొగ్గు కొర‌త కార‌ణంగా విద్యుత్ సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని పలు రాష్ట్రాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.  నిన్న‌టి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.  దేశంలో బొగ్గు సంక్షోభం లేద‌ని, త‌గినంత బొగ్గు నిల్వ‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు.  కాగా, ఈరోజు ప్ర‌ధాని మోడి అధ్య‌క్ష‌త‌న మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించ‌బోతున్నారు.  విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శుల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌ను నిర్వ‌హిస్తున్నారు.  దేశంలోని థ‌ర్మ‌ల్…
    • ప్ర‌తి జిల్లాకు ఓ మెడిక‌ల్ కాలేజీ…
      #Top Story

      ప్ర‌తి జిల్లాకు ఓ మెడిక‌ల్ కాలేజీ…

      కరోనా స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని వైద్య‌రంగానికి పెద్ద పీఠ వేసేదిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ది.  ఆరోగ్య‌రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది.  ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా స్వ‌యం స‌మృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఇందులో భాగంగానే దేశంలోని ప్ర‌తి జిల్లాలో ఒక మెడిక‌ల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ప్ర‌ధాని మోడి పేర్కొన్నారు.  ఈరోజు రాజ‌స్థాన్‌లోని…
    • ఆదివారం రాత్రి ప్ర‌ధాని స‌డెన్ విజిట్‌… షాకైన ఇంజ‌నీర్లు…
      #Top Story

      ఆదివారం రాత్రి ప్ర‌ధాని స‌డెన్ విజిట్‌… షాకైన ఇంజ‌నీర్లు…

      అమెరికా ప‌ర్య‌ట‌నను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇండియాకు తిరిగి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌ధాని మోడీ ఎవ‌రికీ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా స‌డెన్‌గా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతాన్ని సంద‌ర్శించారు.  ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా స‌డెన్‌గా భ‌వ‌నం నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతాన్ని ప్ర‌ధాని సంద‌ర్శించ‌డంతో ఇంజ‌నీర్లు షాక‌య్యారు.  దాదాపు గంట‌సేపు ప్ర‌ధాని మోడీ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతాన్ని సంద‌ర్శించారు.  ప‌నితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల స‌మావేశాలు కొత్త…
    • వైఎస్ జ‌గ‌న్‌కు పీఎం మోడీ ఫోన్‌… అండ‌గా ఉంటామ‌ని హామీ…
      #Top Story

      వైఎస్ జ‌గ‌న్‌కు పీఎం మోడీ ఫోన్‌… అండ‌గా ఉంటామ‌ని హామీ…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం అల్ప‌పీడ‌నంగా మారి బ‌ల‌ప‌డి గులాబ్ తుఫాన్‌గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాట‌బోతున్న‌ది.  తీరం దాటే స‌మ‌యంలో భారీ ఎత్తున గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రించారు.  ఇక ఒడిశాతో పాటుగా ఉత్త‌రాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.  దీంతో ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.  ఇప్ప‌టికే అధికారులు రంగంలోకి దిగి తీర‌ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తున్నారు.…
    • మోడి వెళ్తే త‌ప్పులేన‌ప్పుడు… తానెందుకు వెళ్ల‌కూడ‌దు…
      #Top Story

      మోడి వెళ్తే త‌ప్పులేన‌ప్పుడు… తానెందుకు వెళ్ల‌కూడ‌దు…

      ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడి అమెరికా పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో జ‌రిగిన వివిధ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌ధాని పాల్గొన్నారు.  ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్ర‌యాణం అవుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, వ‌చ్చేనెల 6,7 తేదీల్లో ఇట‌లీలో ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది.  ఈ స‌ద‌స్సుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఆహ్వానం ల‌భించింది.  అయితే, ఆ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు కేంద్రం ఆమెకు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.  దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ మోడీపై విరుచుకుప‌డ్డారు.  ప్ర‌ధాని మోడి ఎక్క‌డికైనా…
    • వారికి ఆ షరతులు వర్తించవా?
      #Top Story

      వారికి ఆ షరతులు వర్తించవా?

      ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు.  ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు.  ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి.  అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి.  ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు.  ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో  పాటుగా అనేక…
    ←1…616263646566→

తాజావార్తలు

  • Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..

  • Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్‌గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!

  • Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!

  • Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి

  • Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions